News

సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకులందరిపై ...
ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత ...
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్‌లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ ...
ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్‌కు పంపిన నంబర్లపై సిట్‌ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ ...
పర్యవేక్షణ కరువు అనధికారికంగా పిల్లలనుదత్తత ఇచ్చిన వారిని గుర్తించి తిరిగి ఆ శిశువులను తల్లిదండ్రులకే అప్పజెప్పి నప్పుడు 6 ...
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద కారును డీసీఎం వ్యాన్‌ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల అర్బన్‌ మండలం మోతె గ్రామానికి చెందిన బిరుదుల సాయికిరణ్‌ బుధవారం మల్యా ...
కామారెడ్డి అర్బన్‌: డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్‌ మూడవ దశలో ఎంపికవ్వడానికి 19న చివరి అవకాశం ఉన్నందున విద్యార్థులు కామారెడ్డి ...
ధనుష్‌- నాగార్జున-రష్మిక కలిసి నటించిన 'కుబేర' సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. శేఖర్ ...
బనశంకరి: ఇప్పుడు ఆహారాన్ని, తినుబండారాలను ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం పరిపాటైంది. ఇదే మాదిరిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి కేక్‌ ఆరగించిన తల్లిదండ్రులు అస్వస్థతకు గురికాగా వారి ఆరేళ్ల కొడుకు ప్రాణాలు కోల్ ...
మైసూరు: కర్నాటకలోని మైసూరు అటు సాంస్కృతిక, ఇటు ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రంగా విలసిల్లుతోంది. ఇప్పుడు ఈ పట్టణం మరో ఖ్యాతిని ...
గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): యోగాసనాల సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని.. ఆరోగ్యమే మహా భాగ్యమని జిల్లా కలెక్టర్‌ ...
శివాజీనగర: బెంగళూరులో అతిపెద్ద స్థాయిలో ఆస్తి ఖాతా కార్యక్రమాన్ని జూలై 1 నుంచి ఆరంభించనున్నట్లు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు అభివృద్ధి అంశాలపై నగర పరిధిలోని మంత్రులు, కాంగ్రెస్‌ ఎ ...