News

Bomb Threat: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
iPhone users | ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఐఫోన్‌ యూజర్లకు అలర్ట్‌. ఐఫోన్‌లో యూట్యూబ్‌ యాప్‌ వాడుతున్నవారు వెంటనే యాప్‌ను ...
తిరుమల శ్రీవారిని గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన సచ్చినానంద స్వామి.. వేంకటేశ్ ...
ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు కరుణ్‌ నాయర్‌ (Karun Nair) గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న క్రమంలో ...
హైదరాబాద్‌: సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో ముగ్గురిపై కేసు ...
హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 24న కేటీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. ‘ ...
ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు కరుణ్‌ నాయర్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ గాయపడ్డాడు.
సముద్ర రవాణా ప్రపంచ దేశాల మనుగడకు ఆధారం. కడలిలో జరిగే ఏ చిన్న అలజడి అయినా ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీని వల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు.
మేఘాలయ హనీమూన్‌ హత్యోదంతం మరువకముందే మరో మహిళ తన భర్తకు పురుగులు మందు ఇచ్చి హతమార్చిన ఘటన ఝార్ఖండ్‌లో వెలుగుచూసింది.
కాలిఫోర్నియా: మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 టోర్నీలో భాగంగా సియాటెల్‌ ఆర్కస్‌తో (ఎస్‌వోఆర్‌) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్‌ (ఎంఐఎన్‌వై) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌వోఆర్‌ నిర్ణీత 20 ఓ ...
సత్తెనపల్లి: వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )పై సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మాజీ సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా కంటెపూడి వద్ద బారికేడ్లు తోసేసి ...