News

ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టడం పైలట్లను, ఎయిర్ పోర్ట్ అధికారులను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఫ్లైట్ తిరుగు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ ...
అనగా అనగా మహిలా రోప్యం అనే ఒక పట్టణం. ఆ పట్టణం అవతల ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. కొమ్మలు బాగా పెరిగి ఊడలు దిగి ఆ మర్రిచెట్టు ...
ప్రపంచం మొత్తం యోగాకు దాసోహమైంది. లెక్కలేనంత మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే ఫిట్ నెస్ బెనిఫిట్స్ అందించే యోగాపై కొన్ని ...
దేశంలో పేదలకు భూములు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని రాష్ట్ర ...
భద్రాచలం సీతారామచంద్రస్వామికి గురువారం హైదరాబాద్​లోని కొండాపూర్​కు చెందిన ఎం.కృష్ణచైతన్య, రాజ్యలక్ష్మి దంపతులు బంగారు ...
ప్రభాకర్ రావు టీం బీఆర్ఎస్ హయాంలో 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు దాదాపు 4200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది . ఇందులో 600 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి తాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మళ్లినట్లు వెల్లడించింది. దీనికింద రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు, కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమ ...
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ...
చారకొండ మండలం సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయ భూముల్లో గురువారం అధికారులు అక్రమ కట్టడాలను తొలగించారు. హైకోర్టు ఉత్తర్వులతో భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగింపు చేప్టటారు.
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు మేనత్తను సిమెంట్ ఇటుకతో కొట్టి చంపిన ఘటనలో రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి జీవిత ...
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘కేబినెట్​ ఆమోదం ...
బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశాల్లో మీడియా ప్రతినిధులు స్వేచ్ఛగా ప్రశ్నలు వేసే అవకాశం ఉండేదికాదు ...