સમાચાર

తిరుపతికి వెళ్లి వస్తామని చెప్పి బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమైన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌కు మెట్రో ఫేజ్‌-2 మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ...
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదించడం, స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడం కామనైపోయింది. అయితే ఇంటి బాధ్యతల విషయానికొచ్చే సరికి మాత్రం ‘నువ్వే పెట్టాలంటే నువ్వే పెట్టాలంటూ’ వాదులాడుకుంటున్నారు. ‘ఇంటి బడ్జెట ...
మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అలసిన శరీరాన్ని పునరుత్తేజితం ...
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆధునిక హంగులు, సౌకర్యాలతో కూడిన మోడ్రన్‌ గృహాలే దర్శనమిస్తున్నాయి.
బోయమడుగుల, బలుపల్లి, వెంకటయ్యచెరువు గ్రామాల్లో సెల్ సిగ్నల్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్డీవో కేశవర్ధన్‌ రెడ్డి ...
నేటి సామాజిక మాధ్యమాల యుగంలో ఫోన్‌లో రీల్స్‌ చూడటం ఒక వ్యసనంలా మారిపోయింది. కాస్త సమయం దొరికినా స్మార్ట్‌ ఫోన్‌ తెరలకు కళ్లు అప్పగించేస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఇద్దరు వృద్ధ మహిళల హత్య కలకలం రేపింది. పరిమిరోడ్డులో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ హత్యకు ...
కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) త్వరలోనే కొత్త నివాసానికి మారబోతున్నారు.
పని గంటల షరతు కారణంగా ‘స్పిరిట్‌’ మూవీ నుంచి దీపికా పదుకొణె వైదొలగారంటూ రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హాట్‌టాపిక్‌పై పలు ...
ఐపీఎల్ (IPL) 2025 ఫైనల్‌కు మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వీక్షణలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రసారదారు జియోస్టార్ వెల్లడించింది.
ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా వాటిని ఉద్ధృతం చేసింది. అరాక్ భార జల అణుకేంద్రంపై దాడులు చేసింది. ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పులేదని ఇరాన్‌ ప్రకట ...