News

విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం ...
రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేయడం ఇకపై కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ...
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య, యువ పురస్కారాలను ప్రకటించింది. గంగిశెట్టి శివకుమార్‌ రచించిన ’కబుర్ల దేవత‘ పుస్తకానికి బాల ...
దళపతి నంబాల కేశవరావును, సీనియర్‌ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీసు శాఖలోని వారిని హెచ్చరిస్తున్నా మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది.
వైసీపీ అధినేత జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన అంతా అబద్ధాలు, కట్టు కథలతో సాగింది. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అబద్ధాలను నిజం ...
పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జనసమీకరణ చేసి రచ్చ రచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి, ...
వెండి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి రేటు బుధవారం రూ.1,000 పెరిగి రూ.1.21 ...
చైనా కంపెనీల ఈక్విటీలో వాటా కుదించుకుంటున్న భారత కంపెనీ ల జాబితాలో ట్రావెల్‌ బుకింగ్‌ కంపెనీ మేక్‌మై ట్రిప్‌ కంపెనీ చేరింది.
మద్యం ముడుపుల ద్వారా వెనకేసుకున్న డబ్బులను 2024 ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ...
జగన్‌ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో కొత్తపాత్ర తెరపైకి వచ్చింది. కీలక నిందితుడు, గత ఎన్నికల్లో ...